Earthquakes in Karimnagar : కరీంనగర్‌లో భూ ప్రకంపనలు

Trinethram News : కరీంనగర్, మే 05: కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది.…

తండ్రిని పట్టించుకోని కొడుకులకు ఆర్డీఓ షాక్

తండ్రిని పట్టించుకోని కొడుకులకు ఆర్డీఓ షాక్ Trinethram News : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు రాజమల్లు ఆస్తిని ఇద్దరు కొడుకులు తీసుకున్నారు.. రాజమల్లుకు వచ్చిన డబుల్ బెడ్ రూంను పెద్ద కొడుకు భార్య పేరుపై రాయించుకున్నాడు. ఆస్తి…

Other Story

You cannot copy content of this page