MP Gaddam Vamsi Krishna : ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పించన్ ఇవ్వాలంటూ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం ఇప్పటికే ప్రతి టన్ను బొగ్గుపై సింగరేణి మేనేజ్ మెంట్ ట్రస్ట్…

AITUC : వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో ఏఐటియుసి కృషి తో రోటీ మేకర్ తిరిగి ప్రారంభం

క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రోటీ మేకర్ ప్రారంబించక పోవడం మూలంగా రోటీ…

AITUC : సింగరేణి ఆర్జీ వన్ సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి అసిస్టెంట్ సెక్రటరీ గా బొల్లి శ్రీనివాస్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ డెలిగేట్ ల సమావేశంలో బొల్లి శ్రీనివాస్ ను అసిస్టెంట్ సెక్రటరీ గా డెలిగేట్ లు ఎన్నుకున్నారు. ఇట్టి సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన…

Singareni : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి కోటర్స్ దగ్గరలో ఉన్నపలు డివిజన్లో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారులు ఆర్జీవన్ ఎస్ ఈ వసంత్ కుమార్ ఆర్ జి వన్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేసి డివిజన్లో స్వీపెర్స్ డ్రైన్ క్లీనర్ మరియు లిఫ్టర్స్ పని వివరాలను మరియు…

Jyothirao Phule : 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పూలదండ అలంకరించి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జీడీకే -ఓసీపీ 5 లో విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పూలమాల అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, ఈ దేశంలో…

CITU : కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదీవే వర్ధంతి జయప్రదం చేయండి

రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1 బ్రాంచి కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన గోదావరిఖని శ్రామిక భవన్లో జరిగింది,…

One-Day Bandh : క్వార్టర్ ఓనర్స్ దౌర్జన్యం నిరసిస్తూ ఒక్కరోజు బందును ప్రకటించిన వ్యాపారులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియా మేదర్ బస్తి రోడ్డు సింగరేణి క్వార్టర్లను సంస్థ ఆధీనపరచుకోగా ఖాళీ చేసినటువంటి క్వార్టర్లను సింగరేణి సంస్థ కూల్చి వేయడం జరిగింది క్వార్టర్లకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారస్తులకు చెందినటువంటి షెటర్స్…

ఏరియా జిఎం తో సమావేశమైన నాయకులు

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆర్జీ1 కన్వీనర్ గా ఆరేపల్లి హరీష్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్140/2018, రామగుండం 1 ఏరియా కన్వీనర్ గా సీనియర్ నాయకులు 2వ గనిలో విధులు…

DCP Inspects : 10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న…

TDP Foundation Day : ఖని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం నిమ్మకాయల ఏడుకొండలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ…

Other Story

You cannot copy content of this page