Singareni : యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యంతో నిరంతర విజ్ఞప్తులు సంప్రదింపుల ఫలితంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాదులో సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని , సింగరేణి లో పనిచేస్తున్న మరియు రిటైర్డ్…

Dharna at GM Office : సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్ జీ 1. GM ఆపీసు వద్ద ధర్నా

యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఐ కృష్ణ. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ ధర్నా నుద్దేశించి ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర…

INTUC : శ్రమశక్తి అవార్డు గ్రహీతలను ఘనంగా సన్నానించిన ఐఎన్టియుసి నాయకుల

గోదావరిఖని మే 23-//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీ అయిన సిరుల తల్లి సింగరేణి లో సుమారు 35సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించి అందరితో మన్ననలు పొంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్,…

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందజేసిన సిఎంఓఏఐ

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారుల సమస్యల ప్రధానమైన వేతన బకాయిల్లో పిఆర్పి 2022 – 23 సంవత్సరపు బకాయిలు చెల్లించాలని, సింగరేణి ఇతర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్, ఐఐటి, ఐఐఎం ఫీజు రీఎంబర్స్మెంట్…

ప్రమాదకరంగా ఉన్న జి ఎం. ఆఫీస్ టర్నింగ్ పాయింట్ ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖని పట్టణం లోని సింగరేణి బి గెస్ట్ హౌస్ వద్ద గల మూల మలుపు పాయింట్ వద్ద తరుచు ప్రమాదాలు జరుగడం వలన వాహనాల దారులు ప్రాణాలు కోల్పోవడం, గాయల…

MP Gaddam Vamsi Krishna : ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పించన్ ఇవ్వాలంటూ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం ఇప్పటికే ప్రతి టన్ను బొగ్గుపై సింగరేణి మేనేజ్ మెంట్ ట్రస్ట్…

AITUC : వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో ఏఐటియుసి కృషి తో రోటీ మేకర్ తిరిగి ప్రారంభం

క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రోటీ మేకర్ ప్రారంబించక పోవడం మూలంగా రోటీ…

AITUC : సింగరేణి ఆర్జీ వన్ సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి అసిస్టెంట్ సెక్రటరీ గా బొల్లి శ్రీనివాస్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ డెలిగేట్ ల సమావేశంలో బొల్లి శ్రీనివాస్ ను అసిస్టెంట్ సెక్రటరీ గా డెలిగేట్ లు ఎన్నుకున్నారు. ఇట్టి సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన…

Singareni : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి కోటర్స్ దగ్గరలో ఉన్నపలు డివిజన్లో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారులు ఆర్జీవన్ ఎస్ ఈ వసంత్ కుమార్ ఆర్ జి వన్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేసి డివిజన్లో స్వీపెర్స్ డ్రైన్ క్లీనర్ మరియు లిఫ్టర్స్ పని వివరాలను మరియు…

Jyothirao Phule : 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పూలదండ అలంకరించి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జీడీకే -ఓసీపీ 5 లో విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పూలమాల అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, ఈ దేశంలో…

Other Story

You cannot copy content of this page