Town Planning Deputy Director : ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

Trinethram News : ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు.. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనంముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ…

Ganja Seized : పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత

Trinethram News : శ్రీకాకుళం జిల్లా : గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి.. మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం పలాస రైల్వే స్టేషన్ పరిధిలో…

Gold Seizure : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Trinethram News : May 01, 2025, తెలంగాణ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్…

Drugs Seized : గుజరాత్‌లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Trinethram News : గుజరాత్ : ఈ ఆపరేషన్ చేపట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం.. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు తెలిపిన అధికారులు.. పట్టుబడిన డ్రగ్స్ను మెథాంఫేటమిన్‌గా అనుమానిస్తున్న అధికారులు.…

Villagers saved government Land : ప్రభుత్వ భూమిని కాపాడిన గ్రామ యువకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మండలంఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ. మాట్లాడుతూ వికారాబాద్ మండలంలోని పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి ప్రభుత్వ భూమిని చుట్టూ ఫ్రీ కాస్ట్ వేయడం…

Tractors Seized : అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

డిండి(గుండ్లపల్లి) మార్చి30. త్రినేత్రం న్యూస్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డిండి ఎస్సై రాజు వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సుమారు ఐదు గంటల…

Black Jaggery Tablet : నల్లబెల్లం పట్టిక పట్టివేత

డిండి (గుండ్ల పల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని రత్న తండా వద్ద శుక్రవారం తెల్లవారు జామున నల్లబెల్లం పట్టికను తరలిస్తున్న ఆటో ను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఆటో నం, టీ ఎస్ 05…

PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ స్వాధీనం ఎస్ఐ

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ మంథని బట్టుపల్లి గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి…

Sand Tractors Seized : అనుమతి లేని రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు

డిండి (గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామ సరిహద్దుయందు ఈ రోజు అనగా 26-03-25 బు ధవారం రోజు ఉదయం 6 గంటల కు అనుమతి లేకుండా రెండు ఇసుక…

Unauthorized Sand Tractor : డిండి మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత.

డిండి (గుండ్లపల్లి) మార్చి 17 న్యూస్. సోమవారం రోజున ఉదయం 5 గంటలకు కొత్త తండా గ్రామ పరిధిలో అనుమతి లేని ఒక ఇసుక ట్రాక్టర్ b no’: టీజీ, 31e o655 మరియు దాని యొక్క ట్రాలీ నెంబర్ ts05u6755…

Other Story

You cannot copy content of this page