చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీ

చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ జనవరి 18:వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి 7వ వార్డుకు చెందిన జపర్పల్లీ రాములు విజయ లక్మి దంపతుల రెండవ…

Navodaya Schools : తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూళ్లు

తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూళ్లు..!! కేంద్ర కేబినెట్ నిర్ణయం,దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో28 కొత్త నవోదయల ఏర్పాటు,85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకూ ఆమోదంTrinethram News : న్యూఢిల్లీ : రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూళ్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం…

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు Trinethram News : మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ప్రాథమికపాఠశాలల లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పునఇస్తుండగా దానిని రూ.6.19 కి పెంచింది. హైస్కూళ్లలోచదివే వారికి 8.17…

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.. పాఠశాలలు, గురుకులాలను…

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం Trinethram News : ఈ నెల 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా…

Holiday for Schools : నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Today is a holiday for schools in these districts Trinethram News : Telangana భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం…

Holiday for Schools : నేడు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Today is a holiday for schools in Visakhapatnam Trinethram News : విశాఖ : Aug 31, 2024, ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ యజమాన్య పాఠశాలలకు…

CM Revanth Reddy : ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy in a spirited meeting with teachers టీచర్ల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు-గవర్నమెంట్ స్కూల్లంటే గర్వపడేలా పనిచేయాలి-ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్…

828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్

828 students are HIV positive Trinethram News : Tripura : 47 మంది మృతి. ప్రతిరోజు 7 కొత్త కేసులు నమోదు. వీరిలో ఎక్కువ మంది 220 స్కూళ్లు, 24 కాలేజీలకు విద్యార్థులే. మాదక ద్రవ్యాల వినియోగమే కారణం.…

ఇకపై విద్యార్థులకు నేరుగా కాస్మొటిక్ వస్తువులు

No longer direct cosmetic items to students Trinethram News :Andhra Pradesh : గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను (పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని…

You cannot copy content of this page