నేడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సాయంత్రం 4.30కు ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనం ప్రారంభోత్సవం. 5 గంటలకు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమిపూజ.. ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్​ నగర్​ బస్ డిపో వద్ద పునాదిరాయి వేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్లో సైన్స్ ఫెర్ ప్రారంభించి డిప్యూటీ మేయర్,కార్పొరేటర్

Trinethram News : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన సైన్స్ ఫెర్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల జగన్…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Trinethram News : పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా…

చరిత్ర సృష్టించిన కేరళ

Trinethram News : దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే…

తేజ పాఠశాలలో శివలింగాకార ప్రదర్శన

Trinethram News : లింగావిర్భవ దినోత్సవమును మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారని, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం అని పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ గారు శివరాత్రి వేడుకలను ప్రారంభిస్తూ…

ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

Trinethram News : గ‌ద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతు న్నారు. స‌కాలంలో పాఠ‌ శాల‌ల‌కు చేరుకునేందు కు ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్ట‌ర్‌లో స్కూల్‌కు బ‌య‌ల్దేరారు. ఈ ఘ‌ట‌న అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం…

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

Trinethram News : జగిత్యాల జిల్లా:మార్చి05మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్, ఆత్మ కూర్, మెట్ల చిట్టాపూర్, విట్టం పెట్, గ్రామాల్లోని జిల్లా పరిషత్ స్కూల్లను కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో గల ఇబ్బందు…

తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా…

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌…

లిటిల్ మిరాకిల్ మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు జరిగిన లిటిల్ మిరాకిల్ స్కూల్ 2వ వార్షికోత్సవంలో మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ యొక్క 14వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లిటిల్ మిరాకిల్…

Other Story

You cannot copy content of this page