Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కార్మికులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

NTR Bharosa Pension : ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం పంపిణీ

నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D.…

MLA Galla Madhavi : స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్

Trinethram News : బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా…

Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…

Midday Meal Scheme : ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’

ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’ Trinethram News : Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం మరో కీలక…

ఉపాధి హామీ పనుల్లో విషాదం

ఉపాధి హామీ పనుల్లో విషాదం సిద్దిపేట జిల్లా: జనవరి 30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న…

High Court : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు సీరియస్

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు సీరియస్ Trinethram News : Telangana : గ్రామాల్లో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి…

నేటి నుండి రైతు భరోసా డబ్బులు జమ

నేటి నుండి రైతు భరోసా డబ్బులు జమ Trinethram News : హైదరాబాద్ : జనవరి 27రైతు భరోసా పధకం నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాళ నుంచి వారి వారి ఖాతాల్లో…

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్, ఎలిగేడు, జనవరి 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వం ప్రారంభించిన 4 నూతన పథకాలనుక్రమ పద్ధతిలో చివరి…

Other Story

You cannot copy content of this page