నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్…

లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటివరకు జరిగిన ఈడి అరెస్టులు

2022 సెప్టెంబర్‌ 27న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 10న శరత్‌చంద్రా రెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న విజయ్‌…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు. మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్‌ కు ఆదేశం. బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు…

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 25ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు.. ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు…

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

Other Story

You cannot copy content of this page