ప్రధానికి ఘన స్వాగతం

Trinethram News : శ్రీ సత్య సాయి జిల్లాలేపాక్షి పురాతన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయం శిల్పకళలను సందర్శిస్తూ వివరాలు ను అడిగి తెలుసుకుంటూ గంట పాటు గడిపారు. అనంతరం అక్కడి నుండి…

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

నేడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ.. సత్యసాయి జిల్లాలో పర్యటన

Trinethram News : సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. షెడ్యూల్…

Other Story

You cannot copy content of this page