S-400 Missile : 2026లోగా భారత్కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు
Trinethram News : ఆపరేషన్ సిందూర్లో తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘S-400‘కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్కు ఇవ్వాల్సిన మిగిలిన 2 యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా తెలిపింది.…