RTC Bus : హైదరాబాద్ నుండి చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభం

చీర్యాల, సూర్యాపేట జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి నేరుగా ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీస్‌ను ప్రారంభించిన సందర్భంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.…

ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

తేదీ : 01/05/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి పర్యటన నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ సభకు హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కోసం పొన్నూరు ఆర్టీసీ బస్టాండ్, నిడుబ్రోలు తెనాలి ప్రాంతాలను జిల్లా కలెక్టర్…

Seriously Injured : పదిహేను మందికి తీవ్ర గాయాలు

తేదీ : 05/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ఊరు నుండి పామూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగంకొండ మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్ ను…

Conductor Dies : కండక్టర్ మృతి

తేదీ : 30/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి దగ్గర ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది.ఈ ఘటనలో బస్సు…

Accident : మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

స్పాట్ లోనే మృతి Trinethram News : హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మొదటగా ఒక…

Protest Against Alliance : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసం పై విన్నూత్న నిరసన

Trinethram News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ బస్సులో విన్నూత్న నిరసన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు మహిళలకు ఉచిత…

Road Accident : ధవళేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్. ధవళేశ్వరం లో ఘోర రోడ్డుప్రమాదం. జాలారుపేటకు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి కక్కడే మృతి చెందారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి బైకు…

Supreme Court : బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం

బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం. 2009 జూన్ 13న కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సు రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేసిన మహిళ…

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి Trinethram News : జగిత్యాల జిల్లా కేంద్రంలోనికరీంనగర్ రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ మృతి జగిత్యాల బుడిగజం గాల కాలనీకి చెందిన తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన…

Pawan Kalyan : రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు. నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం. మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ…

Other Story

You cannot copy content of this page