టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

Instead of TS RTC, TGS RTC is an RTC company Trinethram News : హైదరాబాద్:మే 22టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు…

ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు

Police firing on rioters in Ongole సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.…

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

The lorry hit the RTC bus Trinethram News : జగిత్యాల జిల్లా:మే 17జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.…

ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు: టి ఎస్ ఆర్ టి సి

Trinethram News : హైదరాబాద్:మే 15ఐపీఎల్ అభిమానులకు టీ ఎస్ ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ప్రకటించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ…

ఆర్టీసీ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు ఆర్టీసీ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర

ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే!!

విధులకు హాజరయ్యే టీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇకపై జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు సంస్థ ఎండీ సజ్జనార్. డ్రైవర్లు, కండక్టర్లు మినహా మిగతా వాళ్లు క్యాజువల్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల సంస్థ గౌరవానికి భంగం…

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

Trinethram News : TG . ఖమ్మం గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది ఇంకా 51.5 శాతం…

ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దు :ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని ఫోన్‌ కాల్స్‌, ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని సైబర్‌ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ…

You cannot copy content of this page