Fellow Employee : మహిళను రూమ్లో బంధించి అత్యాచారం చేసిన తోటి ఉద్యోగి

A fellow employee who raped the woman in the room Trinethram News : సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన…

Puri : పూరీ రహస్య గదిలో ఆయుధాలు

Weapons in Puri’s secret room Trinethram News : పూరీ జగన్నాథుడి ఆలయంలోని రహస్య గదిలో వెలకట్టలేని సంపదతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయట. భాండాగార అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సంపద…

ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

This is the strongroom where the postal ballot boxes are housed in a tarpaulin covered room Trinethram News : టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Trinethram News : Mar 13, 2024, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షజిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దిశ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అహ్మదునిస

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ. ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె…

రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం

ఎన్టీఆర్ జిల్లా….మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం కళాశాల లోపలికి…

You cannot copy content of this page