Road Accident : తప్పిన ప్రమాదం

తేదీ : 18/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు 165 జాతీయ రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . కారు, ట్రాక్టర్ ఢీకొన్నటువంటి ఘటనలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బ తిన్నది.అయితే…

Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం Trinethram News : అమెరికాలో ఫ్లోరిడాలో కారు ప్రమాదంలో షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన సునీత (56), ప్రగతి రెడ్డి (35), పెద్ద కుమారుడు హార్వీన్ (6) మృతి ప్రమాదం సమయంలో…

Bus Overturns : బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

Trinethram News : Mar 17, 2025, అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌.రాయవరం మండలం చిన్న గుమ్ములూరు వద్ద ధర్మవరం రొయ్యల పరిశ్రమ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు…

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు.. ఈ ప్రమాదంలో కారులో…

SP Rohit Raju IPS : సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం త్రినేత్రం న్యూస్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కొరకు నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ వాహనదారులకు అవగాహన కల్పించాలి జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్…

Putta Madhukar : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని వాసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళకు వెళ్లి తిరిగి వేస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి కరీంనగర్ రెనే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి…

Road Accident : రోడ్డు ప్రమాదం న్యాయవాది మృతి

తేదీ : 10/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల సెంటర్ వద్ద విజయవాడకు చెందిన న్యాయవాది కోట.…

Road Accident : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తేదీ : 09/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (47) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేటకు వెళ్లే మూడు రోడ్ల జంక్షన్ రోడ్డు ప్రమాదంలో మృతి…

Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

తేదీ : 02/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపు కోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రావికంపాడులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.వారిని వెంటనే వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులు…

Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు మండలం ఒక ప్రైవేట్ వైద్యశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదపు శాత్తు జరిగిందని స్థానికులు చెప్పారు.…

You cannot copy content of this page