ఘోర రోడ్డుప్రమాదం
ఘోర రోడ్డుప్రమాదం Trinethram News : మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా…
ఘోర రోడ్డుప్రమాదం Trinethram News : మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా…
లారీని వెనకనుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి Trinethram News : మహబూబ్ నగర్ – జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి రోడ్డుపై వెళ్తున్న…
హైదరాబాద్-విజయవాడ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ Trinethram News Jan 10, 2025, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై…
భద్రత మీ జీవితానికి సురక్ష… ప్రమాదారహిత కమీషనరేట్ గా మార్పుకు అందరం సహకరించాలి రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి…
సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం Trinethram News : కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు…
నడిరోడ్డుపై భర్తను కొట్టి చంపిన భార్య Trinethram News : బాపట్ల జిల్లా : జనవరి 02బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది,నడిరోడ్డుపై భర్తను భార్య కొట్టి చంపిన ఘటన బాపట్ల జిల్లా లో జరిగింది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా బాపట్ల జిల్లా…
తేదీ: 30/12/2024.రహదారుల అభివృద్ధిపై సమీక్ష.చింతలపూడి: (త్రినేత్రం) న్యూస్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో ఆర్ & బి రహదారులు పూడ్చే కార్యక్రమం పనులపై శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు ఆర్ అండ్ బి సర్కిల్ కార్యాలయంలో సమీక్షించారు. సూపర్డెంట్…
రోడ్లపై గుంతలు.డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.డిండి దేవరకొండ రహదారి గుంతల మయం.వాహనాదారులకు ఇబ్బంది కరం పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు.ఈ రహదారి గుండా రోజుకు కొన్ని వందల మంది ప్రయాణం చేస్తుంటారు. రోడ్డు బాబుగా లేనందు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులకు…
త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ టౌన్ త్రినేత్రం న్యూస్,డిసెంబరు. 24 : అరకు లోయ పాడేరు ప్రదాన రహదారిలో బురద గెడ్డ, సమీపాన నెలలు…
ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ .. Trinethram News : ఆంధ్రప్రదేశ్ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు…
You cannot copy content of this page