Jhelum River : పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో జీలం నది నీటిమట్టం ఆకస్మికంగా పెరుగుదల
Trinethram News : ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాల ఆరోపణ.. హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన, నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు. స్థానికుల్లో భయాందోళన…