Jhelum River : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జీలం నది నీటిమట్టం ఆకస్మికంగా పెరుగుదల

Trinethram News : ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాల ఆరోపణ.. హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన, నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు. స్థానికుల్లో భయాందోళన…

Indus River : పాకిస్థాన్ కు భారత్ బిగ్ షాక్

Trinethram News : భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా…

MLA Raj Thakur : తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలను స్వయంగా ప్రారంభించిన

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవి కాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ఈరోజు మధ్యాహ్నం…

TDP : మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి టీడీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా…

Union Minister Amit Shah : మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా! Trinethram News : Prayagraj : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్…

చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి

చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి Trinethram News : నగరి మేజర్ న్యూస్ నగరి మధ్యాహ్నం చేపలు కోసమని కుశస్థలి నదిలో దిగిన చిరంజీవి సన్నాఫ్ సుబ్బయ్య పచ్చికాపల్లం అనే అతను వరద ఉధృతికి కొట్టుకొని…

తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు

తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు.. Trinethram News : మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.. వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. కాలంగి, కైవల్యా, స్వర్ణముఖి నదుల్లో పెరిగిన నీటి ప్రవాహం..…

Mahakumbh Mela : మహాకుంభమేళా ఎప్పుడు.. ఎక్కడంటే

మహాకుంభమేళా ఎప్పుడు.. ఎక్కడంటే Trinethram News : దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా మన దేశంలోని సంస్కృతి,సంప్రదాయాల ను ప్రతిబింబిస్తుంది. మహాకుంభమేళాని నాలుగు పుణ్య క్షేత్రాలలో నిర్వహిస్తారు.ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం,హరిద్వార్ లోని గంగానది, ఉజ్జయినిలోని…

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. Trinethram News : అమరావతి.. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు…

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు Trinethram News : ఏపీలో సరస్వతీ నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం…

Other Story

You cannot copy content of this page