MP Etela Rajender : తెలంగాణ ఎన్నడూ కూడా పేద రాష్ట్రం కాదు
Trinethram News : దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ.. సన్న బియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ.. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ.. కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి…