CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…

Traffic Problems : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్

Trinethram News : హైదరాబాద్ : నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు…

Harish Rao : తెలంగాణకు నీళ్ళు లేకున్నా ఆంధ్రాకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి?

Trinethram News : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంట కూర్చున్నాడు ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళు వాడుకుంది, మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే.. కానీ…

మీరు పోలీసులా రాక్షసులా!

Trinethram News : Telangana : రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం 9 వేలు అడిగినందుకు స్వీపర్ కొడుకును పోలీసులతో నడవలేని స్థాయిలో కొట్టించిన కాంగ్రెస్ నేత ఆమె ఓ స్కూల్లో స్వీపర్.. నెల జీతం 3 వేలు..…

KCR కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

Trinethram News : Telangana : గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ…

Microsoft : మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.క్యాంపస్‌ ప్రారంభించిన అనంతరం…

CM Revanth Reddy : నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన Trinethram News : Telangana : ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం…

Adi Srinivas met CM : ముఖ్యమంత్రిని కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ముఖ్యమంత్రిని కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల దావోస్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి దావోస్ వేదికగా రూ. 1.78 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు సాధించినందుకు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం

టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం Trinethram News : Telangana : స్వయంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకున్న.. ఆ పోస్ట్‌ను వేరే వారికి కేటాయించిన వైనం ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు…

CM Revanth Reddy : శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” Trinethram News : Hyderabad : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి…

Other Story

You cannot copy content of this page