Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు

Trinethram News : హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో మంత్రులు,…

CM Revanth Reddy : బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు

Trinethram News : హైడ్రాకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలను సైతం సీఎం ప్రారంభించారు. హైడ్రా అనేది ప్రత్యేక వ్యవస్థగా అవతరించిందని, హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అధికారాలు ఇచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనేక అధికారాలు ఒక దగ్గర…

MP Etela Rajender : తెలంగాణ ఎన్నడూ కూడా పేద రాష్ట్రం కాదు

Trinethram News : దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ.. సన్న బియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ.. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ.. కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి…

Nimmala met CM : ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి నిమ్మల

తేదీ : 30/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని. ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి హాజరు అవ్వడం జరిగింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల వనరుల శాఖ…

CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు

Trinethram News : జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. భారత జాతిపిత, విశ్వ శాంతి దూత మహాత్ముడికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు…

CM Revanth : జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

నవ ప్రపంచాన్నినిర్మిద్దాంతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్…

CM Revanth : శాంతి దూతగా చెర‌గ‌ని ముద్ర వేసిన పోప్ ఫ్రాన్సిస్‌

టోక్యో: శాంతి దూత‌గా ప్ర‌పంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెర‌గ‌ని ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథ‌లిక్ చ‌ర్చి అధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ మ‌ర‌ణంపై ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ త‌న జీవితాన్ని చ‌ర్చి,…

Revanth Reddy : టోక్యోలో సుమిధా నదిలో పడవలో ప్రయాణించిన రేవంత్ రెడ్డి

సుమిధా నది తీర ప్రాంత అభివృద్ధిని పరిశీలించిన బృందం టోక్యో మాదిరి మూసీ తీరాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అధ్యయనం తెలంగాణకు మరో రూ.10,500 కోట్ల పెట్టుబడులు Trinethram News : జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన…

Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

KTR : రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు

Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి…

Other Story

You cannot copy content of this page