Nimmala met CM : ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి నిమ్మల

తేదీ : 30/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని. ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి హాజరు అవ్వడం జరిగింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల వనరుల శాఖ…

CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు

Trinethram News : జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. భారత జాతిపిత, విశ్వ శాంతి దూత మహాత్ముడికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు…

CM Revanth : జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

నవ ప్రపంచాన్నినిర్మిద్దాంతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్…

CM Revanth : శాంతి దూతగా చెర‌గ‌ని ముద్ర వేసిన పోప్ ఫ్రాన్సిస్‌

టోక్యో: శాంతి దూత‌గా ప్ర‌పంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెర‌గ‌ని ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథ‌లిక్ చ‌ర్చి అధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ మ‌ర‌ణంపై ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ త‌న జీవితాన్ని చ‌ర్చి,…

Revanth Reddy : టోక్యోలో సుమిధా నదిలో పడవలో ప్రయాణించిన రేవంత్ రెడ్డి

సుమిధా నది తీర ప్రాంత అభివృద్ధిని పరిశీలించిన బృందం టోక్యో మాదిరి మూసీ తీరాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అధ్యయనం తెలంగాణకు మరో రూ.10,500 కోట్ల పెట్టుబడులు Trinethram News : జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన…

Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

KTR : రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు

Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

MLA Jagadish Reddy : భూమి నిజంగానే ప్రభుత్వానిది అయితే దొంగలలాగ రాత్రి పూట ఎందుకు వెళ్తున్నారు

Trinethram News : రేవంత్ రెడ్డి..నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా అక్కడ తీసుకో 400 ఎకరాలు శని, ఆదివారాలు మాత్రమే పని చేస్తావా…

Other Story

You cannot copy content of this page