Class 10th Result : పది పరీక్షా ఫలితాల్లో సత్తాచాటిన జగన్నాధపురం పాఠశాల విద్యార్థులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. 482/600 మార్కులతో స్కూల్ టాపర్ రూపాస్వాతి విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయురాలు వెంకటనర్సమ్మ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ములకలపల్లి మండలం జగన్నాధపురం జిల్లా…

Class 10th Result : పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన డిండి విద్యార్థులు

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. బుధవారం రోజు వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో డిండి మండల విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించారని మండల విద్యాధికారి గోపియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 399 మంది…

MLA Jare : ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గండుగులపల్లిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హృదయపూర్వకంగా అభినందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ…

Government School : పదిలో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

డిండి మండలములో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం 93.73% ఉత్తీర్ణత. 549, 541 మార్కులతో ఆదర్శ పాఠశాల విద్యార్థులు 521 మార్కులతో 97.22% జెడ్పిహెచ్ స్కూల్ చెరకుపల్లి విద్యార్థులు* డిండి (గుండ్లపల్లి) మే 1 త్రినేత్రం న్యూస్. 2024-25…

పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్

Trinethram News : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ…

మరిన్ని విజయాలు సాధించాలి

తేదీ : 28/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి సెయింట్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బాలికలు పదవ తరగతి ఫలితాల్లో కొంగల…

Sri Chaitanya Vidyalaya : ఎస్. ఎస్. సి ఫలితాల్లో అనపర్తి శ్రీ చైతన్య విద్యా సంస్థ లు ప్రభంజనం

త్రినేత్రం న్యూస్. అనపర్తి :ఎస్. ఎస్. సి 2025ఫలితాల్లో అనపర్తి శ్రీ చైతన్య విద్యాలయ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ప్రతిభ ను కనబరచి అనపర్తి మండలం లో ఏ విద్యాసంస్థల కు రాని విధంగా అత్యధికముగా 593మార్కులు సాధించి…

Padmasali’s Child : పద్మశాలి బిడ్డ కు ఉత్తమ ర్యాంకు సాధించిన మార్గం హరిప్రియ

మహబూబాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 23 ఏప్రిల్ 2025. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా కు చెందిన మార్గం శ్రీనివాస్ ఉమారాణి ప్రథమ పుత్రిక హైదరాబాద్ డి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఇంటర్ ఫస్ట్…

Nara Lokesh : ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Trinethram News : ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.…

N Hanjali Record : నే హాంజలి రికార్డు

తేదీ : 23/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు నమోధైంది. ఈ ఫలితాల్లో కాకినాడలో ని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆరు వందల మార్కులకు…

Other Story

You cannot copy content of this page