MLA Regam Matsyalingam : యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం

అల్లూరి జిల్లా (అనంతగిరి)త్రినేత్రం న్యూస్ మే 30: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు టూరిస్ట్ డెస్టినేషన్ యోగాంధ్ర కార్యక్రమం కింద ఈరోజు అల్లూరిజిల్లా అనంతగిరి మండలం బొర్రా గుహల వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం…

MLA Matsyalingam : మే 2 మన్యం బంద్‌ను విజయవంతం చేయండి

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 2 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ప్రజాసంఘాల పిలుపుమేరకు మే 2న నిర్వహించే ‘చలో ఐటిడీఏ పాడేరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ…

MLA Regam Matsyalingam : మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలు దోమల మందు పిచికారి కార్యక్రమం ప్రారంభించిన

ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 16: మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం దోమల మందు పిచికారి మొదటి విడత కార్యక్రమాన్ని ఈ రోజు…

Regam Matsya Lingam : అరకువేలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయం : రేగం మత్స్య లింగం ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 15 : ఈరోజు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలంలో భారత రత్న భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి…

Regam Matsyalingam : ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకులోయ టౌన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అధికారులను సూచించారు. అరకువేలి మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉష…

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి గిరిజనుల సమస్యలు, ప్రస్తావించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 8: అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు నియోజక వర్గం,డుంబ్రిగూడ మండలానికి విచ్చేసిన తరుణంలో అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం,మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో గల రోడ్లు,బ్రిడ్జిలు…

Passport Services : గిరిజనులకు పాస్ పోర్ట్ సేవలు సులభం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం Mar-26, అరకువేలి…

Eye Medical Camp : ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల “ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో షాప్ నెంబర్ 18 నందు,తేజ మెడికల్స్ మరియు…

MP Subbareddy : ఎంపీ సుబ్బారెడ్డికి పరామర్శించిన ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 20: రాజ్య సభ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం బాపట్ల…

Regam Matsyalingam : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16: అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంవిశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగంమార్చి-15, శనివారం విశాఖపట్నం…

Other Story

You cannot copy content of this page