దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

విజయవాడ: అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు..…

ఇవ్వాళ APCC ఎన్నికల కమిటీ సమావేశం

ఆంధ్రరత్న భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం PCC చీఫ్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం… రూటు మార్చి ఆంధ్రరత్న భవన్ కు చేరిన APCC అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు… అక్కడే రాత్రి బస… బ్యారికేడ్లతో… ఆంధ్రరత్న భవన్ ను దిగ్భంధించిన పోలీసులు… ఉద్రిక్త వాతావరణం… నేటి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని…

You cannot copy content of this page