Chandana Yatra : 5నుంచి చందన యాత్ర మహోత్సవాలు

5నుంచి చందన యాత్ర మహోత్సవాలు5న తిరువీధి ఉత్సవం .. 6న కల్యాణోత్సవం .. -7న నిజరూప దర్శనం .. 9న అన్నసమారాధన .. పుష్పయాగం Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ…

Election Campaign : పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజార్టీతో గెలుపించండి

పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజార్టీతో గెలుపించండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపు … 11వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంరాజమహేంద్రవరం : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు…

MP Purandeshwari : ప్రచారంలో స్పష్టంగా గమనించా : ఎంపీ పురందేశ్వరి

ప్రచారంలో స్పష్టంగా గమనించా : ఎంపీ పురందేశ్వరి ఢిల్లీ ఎన్నికల్లో బిజిపికి సానుకూల వాతావరణం Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు…

MP Purandeshwari : కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ -కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన

కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ -కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1: ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని…

Pension : ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ

ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ ఉదయం 11 గంటలకు 85 శాతం పూర్తి, 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేలు మేర పంపిణి, Trinethram News :…

Manda Krishna Madiga : మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం రాజమహేంద్రవరం జనవరి 29 : మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం గా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ…

CM’s District Tour : ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష రాజమహేంద్రవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటవ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖా పరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి…

డిగ్రీ కళాశాలల యూనియన్ ఉపాధ్యక్షుడిగా బ్రహ్మాజీ

తేదీ : 28/01/2025.డిగ్రీ కళాశాలల యూనియన్ ఉపాధ్యక్షుడిగా బ్రహ్మాజీ పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లా ల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం అనుబంధ డిగ్రీ కళాశాల ల ప్రైవేట్ మేనేజ్మెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా…

Pawan Kalyan : కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌

కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌ Trinethram News : కాకినాడ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నేడు కాకినాడ(Kakinada)లో పర్యటించనున్నారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు.. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి రాజమహేంద్రవరం…

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ.. Trinethram News : అమరావతి కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు.. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం…

Other Story

You cannot copy content of this page