Petition to Nannaya VC : నన్నయ వీసీకి వినతిపత్రం

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగఅవకాశం కల్పించండి Trinethram News : రాజమహేంద్రవరం,మార్చి 1: చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నన్నయ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్టు పద్ధతిలో కాని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్…

MLA Adireddy Srinivas : శివుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే‌భాగ్యం లభించింది మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్Trinethram News : రాజమహేంద్రవరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు.…

MP Purandeshwari : తాడిపూడి ఘటనపై ఎంపీ పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి

Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద బుధవారం ఉదయం స్నానానికి దిగి, గల్లంతైన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మృతులు…

గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు

Trinethram News : రాజమహేంద్రవరంఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ తరలింపు బుధవారం మధ్యాహ్నం స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగు మెటీరియల్ తరలింపు…

Road Accident : ధవళేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్. ధవళేశ్వరం లో ఘోర రోడ్డుప్రమాదం. జాలారుపేటకు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి కక్కడే మృతి చెందారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి బైకు…

Financial Literacy : ఆర్థిక అక్షరాస్యత వారం ఫిబ్రవరి 24-28

కీలక ఆర్ధిక వ్యవహారాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది థీమ్ “ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు”. రాజమహేంద్రవరం : రిజర్వ్ బ్యాంక్ 2016 నుండి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని (FLW) నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. సోమవారం…

MLA Adireddy Srinivas : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తులదే గెలుపు

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపు 42వ డివిజన్లో ముమ్మర ప్రచారంTrinethram News : రాజమహేంద్రవరం : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం తధ్యమని రాజమహేంద్రవరం సిటీ…

Ramadan Cricket Tournament : క్రీడల్లో గెలుపోటములు సహజం

దేన్నైనా క్రీడా స్పూర్తితో స్వీకరించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపు రంజాన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు ట్రోఫీలు అందచేతTrinethram News : రాజమహేంద్రవరం : క్రీడల్లో గెలుపోటములు సహజమని, దేన్నైనా క్రీడా స్పూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌…

MLA Adireddy Srinivas : 41వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Trinethram News : రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ గెలుపు సాధించడం ఖాయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ పరిధిలోని 41వ…

MLA Adireddy : విజ్ఞానవంతుడు పేరాబత్తులకు పట్టం కడదాం

విజ్ఞానవంతుడు పేరాబత్తులకు పట్టం కడదాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు బార్ అసోసియేషన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంTrinethram News : రాజమహేంద్రవరం : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞాన వంతుడైన పేరాబత్తుల రాజశేఖరానికి పట్టం…

Other Story

You cannot copy content of this page