Chelloboina Venu : 12న ‘యువత పోరు’కు వైసిపి పిలుపు

అటకెక్కిన నిరుద్యోగ భృతి.. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలలో జాప్యం అబద్దపు ప్రచారంతో అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు విద్య వైద్య రంగాలను నీరు గారుస్తున్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఊరుకునేది లేదు : జక్కంపూడి…

MLA Adireddy Srinivas : మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రహమత్ నగర్ మసీదులో ఇఫ్తార్ విందుకు హాజరుTrinethram News : రాజమహేంద్రవరం : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో…

Free Bone Density Test : మహిళలు ఎముకల పటుత్వ పరీక్షలుతప్పనిసరిగాచేయించు కోవాలి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఉచితం బోన్స్ డెన్సిటీ టెస్ట్, జిజిహెచ్ లో 200 మందికి ఉచితంగా బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ప్లుస్ రక్త క్రియాటివ్ పరీక్షలు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం : ప్రతి మహిళ ఎముకల…

Workers Dharna : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు నిలుపుదల చేయాలి

-బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నారాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు…

MLA Adireddy : చివాలయాలు అవసరం లేని చోట కమ్యూనిటీ హాళ్ళను ఖాళీ చేయాలి

అవి పేద ప్రజలకు ఉపయోగపడాలి అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్Trinethram News : రాజమహేంద్రవరం : గత ప్రభుత్వ‌హయాంలో బీసీ కమ్యూనిటీ హాళ్ళలో ఏర్పాటు చేసిన సచివాలయాలను అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని పేద ప్రజలకు…

సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్, నాయకులు, సైనికులుTrinethram News : రాజమహేంద్రవరం : ఐపీఎస్ అధికారి,దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ మిషన ఇండియా నాయకులు , కార్యకర్తలు డిమాండ్ చేశారు.సునీల్ కుమార్ ను సస్పెండ్…

Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…

Petition to Nannaya VC : నన్నయ వీసీకి వినతిపత్రం

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగఅవకాశం కల్పించండి Trinethram News : రాజమహేంద్రవరం,మార్చి 1: చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నన్నయ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్టు పద్ధతిలో కాని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్…

MLA Adireddy Srinivas : శివుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే‌భాగ్యం లభించింది మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్Trinethram News : రాజమహేంద్రవరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు.…

MP Purandeshwari : తాడిపూడి ఘటనపై ఎంపీ పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి

Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద బుధవారం ఉదయం స్నానానికి దిగి, గల్లంతైన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మృతులు…

Other Story

You cannot copy content of this page