World Nurses Day : వి ఫర్ పీపుల్ ట్రస్ట్ అధ్యక్షతన నర్స్ డే వేడుక

Trinethram News : ఈరోజు ప్రపంచ నర్సస్ దినోత్సవం సందర్భాముగా రాజమండ్రి పరిధిలోని సంబునగర్ ప్రాంతములో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం హాస్పిటల్లో ఉన్న నర్సస్ అందరికి ఈరోజు ప్రపంచ నర్స్ డే ను హాస్పిటల్ ముఖ్య డాక్టర్ మనందన్ మరియు…

Blood Donation Camp : తలసేమియా బాధిత చిన్నారుల కోసం రాజమండ్రిలో భారీ రక్తదాన శిబిరం

రాజమండ్రి, మే 11: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జైన్ సేవ సమితి, మగ్న మొనర్ & చైల్డ్ హాస్పిటల్, జాగృతి స్పెషల్టీ పాతోలజీ లేబొరేటరీ మరియు జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈరోజు స్థానిక చర్చిపేటలోని…

Collector P Prashanthi : పిడిఎస్ బియ్యం పంపిణీ పై విజిలెన్స్ మరింత విస్తృత పరచాలి

లక్ష్యాల నిర్ధారణలో అలసత్వం చూపవద్దు.. కలెక్టర్ పి ప్రశాంతి Trinethram News : రాజమహేంద్రవరం : రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేసుకునే విధానంలో దిగుబడుల అంచనా మేరకు లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, పిడిఎస్ లక్ష్యాలను అనుబంధ…

కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరం

రాజమహేంద్రవరం : కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.…

రూరల్, రాజానగరం నియోజక వర్గాల కాపునాడు నియామకాలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 11: స్థానిక దేవి చౌక్ లోని కాపునాడు కార్యాలయంలో రాజమండ్రి రూరల్, రాజానగరం కాపునాడు అధ్యక్షులు దేశీనీడి రాంబాబు, కాళ్ల చక్ర రావుల ఆధ్వర్యంలో నియామకాలు జరిగాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా పిల్లా దుర్గాప్రసాద్, రాజానగరం…

Decades-Old Flooding Problem : దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

రూ.కోటి 25 లక్షల పేపరు మిల్లు సీఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం రాజమహేంద్రవరం: స్థానిక 41వ వార్డు పరిధిలోని కోటిలింగాల పేటలో దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పేపరుమిల్లు సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్…

Pastor Dies : అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి

తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో…

MLA Gorantla Butchaiah : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ కామెంట్స్

Trinethram News : రాజమండ్రి నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్ లామాట్లాడాడు మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి జగన్…

Borugadda Anil Kumar : జైల్లో సరెండర్ అయిన బోరుగడ్డ!

Trinethram News : రాజముండ్రి : బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్…

CPI : మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి

ఏ పోరాటానికైనా సైన్యం అవసరంకమ్యూనిస్ట్ పార్టీ కు కార్యకర్తలే సైన్యం శ్రామిక వర్గ విముక్తే అంతమ లక్ష్యం మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పిలుపు రాజమండ్రి, మార్చి 5 :దేశంలో…

Other Story

You cannot copy content of this page