Metro Expansion : ఓల్డ్ సిటీలో భూ సేకరణ..మెట్రో విస్తరణకు ముందడుగు

Land acquisition in Old City..a step forward for metro expansion Trinethram News : హైదరాబాద్ పాత బస్తిలో మెట్రో విస్తరణలో భాగంగా భూ సేకరణకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా…

Bandi Sanjay : తెలంగాణకు కొత్త రైలు మార్గం మోడీ సంకల్పానికి సాక్ష్యం: బండి సంజయ్

New rail route to Telangana is proof of Modi’s resolve: Bandi Sanjay Trinethram News : ఆగష్టు 10: తెలంగాణ అంతటా కొత్త రైల్వే నిర్మాణానికి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్…

Metro Rail : కోకాపేట వరకు మెట్రోరైలు

Metro Rail to Kokapet Trinethram News : Hyderabad : Jul 26, 2024, రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ.…

త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

Trinethram News : భూటాన్ :మార్చి 23ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- భూ టాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాల పై కీలక ఒప్పందాలు జరిగా యి. భూటాన్‌లో నూతన ఎయి ర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది.…

ఎలివేటెడ్‌ డబుల్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : ఒకవైపు ఎలివేటెడ్‌ కారిడార్‌, మరోవైపు మెట్రో రైలు విస్తరణల కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్ నగర నలుమూలలు అభివృద్ధి సాధించాలన్న లక్ష‍్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఎలివేటెడ్‌ డబుల్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్యారడైజ్…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రోరైలు సౌకర్యం కలగనుంది

ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు.

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం!

ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.

7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

పాతబస్తీ మెట్రో రైల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల…

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.…

You cannot copy content of this page