Indians Kidnapped : ఇరాన్ లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
Trinethram News : ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అక్కడ అదృశ్యమయ్యారు. వారు కిడ్నాప్ కు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టాలని వారు ఎంబసీను…