జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…

భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది

త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.. పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు.. యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..…

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు

Trinethram News : పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్,…

You cannot copy content of this page