Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…

Janasena : కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ

జనసేన పార్టీ నిరసన దీక్ష.. రావులపాలెం: త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం రావులపాలెంలో నిరసన దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మూడు…

CM Revanth Reddy : ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీ

Trinethram News : హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు అసువులు బాశారు. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం…

Congress Protests : అరకు మండల కేంద్రంలో గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ఏప్రిల్ 25 : అరకు నియోజకవర్గంలోని మండల కేంద్రములో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. జీఓ…

Janasena Party Protests : ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన పార్టీ నిరసనలు – మానవహారాలు, సంతాప దినాలు ప్రకటించిన జనసేన

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి మండలం: ఏప్రిల్ 24 : జమ్మూకశ్మీర్‌లోని పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు జనసేన మండల అధ్యక్షులు మురళి…

Waqf Act : వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి

రాజమహేంద్రవరం : రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరం లో ఉన్న అన్ని మసీదులలోని ముస్లిం యువకులు…

Congress party leaders Protest : గోదావరిఖని,లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలకు మేరకు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టిపిసిసి పిలుపుమేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బిజెపి పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లాకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ యొక్క…

Farmers Protest : నెట్ టవర్ వెక్కి రైతు ఆందోళన

తేదీ : 17/04/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లిలో రైతు ఆందోళన చేపట్టడం జరిగింది. అచ్చుతాపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనకు…

Traffic police : ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతి

న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు Trinethram News : హైదరాబాద్ – బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్…

Waqf Bill : వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

Trinethram News : హైదరాబాద్-పాతబస్తీ మక్కా మసీదు ప్రాంతంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది యువకుల నిరసన. వక్ఫ్ బిల్లును తిరిగి ఇవ్వాలని డిమాండ్. ఈ మేరకు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Other Story

You cannot copy content of this page