నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

You cannot copy content of this page