CM Revanth Reddy : గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు

హైదరాబాద్:ఏప్రిల్ 09 : కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని…

PM Modi : రేపు పాంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని

Trinethram News : తమిళనాడు : దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు…

PM Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సాయంత్రం బిమ్క్ సమావేశంలో…

Pamban Bridge Inauguration : ప్రారంభానికి సిద్ధమైన పంబన్ బ్రిడ్జి

Trinethram News : చెన్నై : ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జి ప్రారంభం.. పంబన్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. బ్రిటీష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన రూ.…

Rahul letter to Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ

Trinethram News : “కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీరప్రాంతంలో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్ లక్షలాది మంది మత్స్య కారుల జీవనోపాధి మరియు జీవన విధానంపై ఆందోళన ఆఫ్‌షోర్ మైనింగ్…

Public Holiday : ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ…

New Weapons : నూతన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Trinethram News : న్యూ ఢిల్లీ : రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం…

భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక హృదయ పూర్వకధన్యవాదాలు

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్. డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు . గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు…

Coal Production : బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌

Trinethram News : బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన…

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…

Other Story

You cannot copy content of this page