నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య…

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ…

సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాసే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ

బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు.. వచ్చే 100 రోజులు ఎంతో కీలకం.. 18 ఏళ్లు నిండినవారంతా 18వ లోక్‌సభకి ఓటు వేయబోతున్నారు.. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలి..

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. ప్రారంభించిన మోదీ

యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల…

భారత్‌, UAE జిందాబాద్‌

ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ. 30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు…

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని Narendramodi మంగళవారం ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు.

బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ

హిందూ దేవాలయమైన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ… ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నప్రధాని మోదీ మార్చి 1 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్న హిందూ దేవాలయం రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెండు…

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు. మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.…

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

Trinethram News : ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన…

Other Story

You cannot copy content of this page