పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు. మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.…

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

Trinethram News : ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన…

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

మా పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీకరోనా వల్ల చాలాకాలం అనేక కష్టాలు పడ్డాం: మోదీఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాంఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాంఐదేళ్లుగా రిఫామ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాంఅనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి…

హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు

మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు. సత్తా చాటిన ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు. 92 మంది ఇమ్రాన్‌ మద్దతుదారుల విజయం. 63 స్థానాలు దక్కించుకున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ. బిలావర్‌ భుట్టో జర్దారీకి చెందిన…

తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం

తొలిసారి తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పురస్కారం -పీవీ నరసింహారావు, ప్రస్థానం… జర్నలిస్ట్ నుండి ప్రధాని దాకా…. శివ శంకర్. చలువాది దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా దివంగత పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచారు. ఈ…

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు.…

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో…

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

09–02–2024,న్యూఢిల్లీ. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని,…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

Other Story

You cannot copy content of this page