ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

తేదీ : 01/05/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి పర్యటన నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ సభకు హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కోసం పొన్నూరు ఆర్టీసీ బస్టాండ్, నిడుబ్రోలు తెనాలి ప్రాంతాలను జిల్లా కలెక్టర్…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

PM Modi : ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

Trinethram News : న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం…

Amaravati Development Projects : అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 29 నెల్లూరు జిల్లా :కావలి. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్చార్జిగా ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సందర్భంగా ఈరోజు…

Former Minister Kothapalli : పర్యటన ను విజయవంతం చేద్దాం

తేదీ : 28/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి. జవహర్, గుడివాడ…

Shahbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని సంచలన ప్రకటన

Trinethram News : పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వతంత్ర, పారదర్శక…

CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్నారు. పహల్గామ్‌లో…

CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : Apr 25, 2025, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మే 2న ప్రధాని…

PM in Amaravati : అమరావతిలో ప్రధాని షెడ్యూల్ ఇదే

Trinethram News : Andhra Pradesh : ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ. 3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర…

PM Modi : పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు

వీసాలు రద్దు, సింధూ జలాలు కట్! Trinethram News : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత, విదేశాంగ…

Other Story

You cannot copy content of this page