Ajit Meets Modi : ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దొవల్ భేటీ

Trinethram News : ఢిల్లీ.. కేంద్ర హోమ్ శాఖ.. ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్.. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు..…

PM Modi : రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ

Trinethram News : రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి నివాసంలో జరుగిన ముఖాముఖి సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత పరిస్థితిని చర్చించారు. నావికా దళం,…

PM Modi : RR బ్యాటర్ వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్…

PM Modi : వచ్చే నెల 21వ తేదీన విశాఖకు రానున్న ప్రధాని

Trinethram News : విశాఖపట్నం : ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన విశాఖలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది.…

PM Modi : వేదికపై ప్రధాని మోదీకి సీఎం సన్మానం

Trinethram News : అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానికి సీఎం ఘన సన్మానం.. ధర్మవరం శాలువాను కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం, డిప్యూటీ సీఎం… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Modi’s Speech in Telugu : తెలుగులో మోదీ ప్రసంగం

Trinethram News : Andhra pradesh : రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ‘తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ మోదీ స్పీచ్…

MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి

తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన…

PM Modi : RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు

Trinethram News : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంది. నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది. వేవ్స్ సదస్సులో ఆ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ‘భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన…

ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

తేదీ : 01/05/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి పర్యటన నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ సభకు హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కోసం పొన్నూరు ఆర్టీసీ బస్టాండ్, నిడుబ్రోలు తెనాలి ప్రాంతాలను జిల్లా కలెక్టర్…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

Other Story

You cannot copy content of this page