PM Modi : ప్రధాని మోదీని చంపేస్తా’ అంటూ బెదిరింపు కాల్

Trinethram News : ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం.. సంచలనం రేపింది.ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్…

PM Modi : ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం

Trinethram News : May 30, 2025, ఉగ్రమూకలను మట్టిలో కలిపేశామని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం కరకట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాక్‌లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశామన్నారు. ‘పాకిస్థాన్‌ మన…

Mohammed Sinwar : హమాస్‌ గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ హతం ! ప్రకటించిన ఇజ్రాయెల్ !

Trinethram News : గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్‌…

Cabinet Meeting : కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

Trinethram News : కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఖరీఫ్…

Modi Appeals : చైనా ఉత్పత్తులు బహిష్కరిద్దాం

Trinethram News : హిందూ పండుగల సమయంలో ప్రజలంతా దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని PM మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గణేశ్ ప్రతిమలతో సహా నాసిరకం చైనా వస్తువులు భారత్లో అమ్ముతున్నారని వాటి ధర తక్కువ ఉండటంతో స్థానిక చేతివృత్తుల,…

PM Narendra Modi : తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

వరంగల్ జిల్లా మే-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో మూడు రైల్వేలు ఈరోజు ఉదయం ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీములో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, రైల్వే స్టేషన్ ను గురువారం పునర్: ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్…

PM Modi : నక్సలిజంపై బలగాల విజయం గర్వకారణం: మోదీ

Trinethram News : ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. భద్రతాబలగాల విజయం గర్వకారణమని ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు నక్సలిజం నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. కాగా ఇవాళ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్-బీజాపూర్…

PM to meet CM : పోలవరం ప్రాజెక్ట్ పై ఈ నెల 28న సీఎంలతో ప్రధాని సమావేశం

Trinethram News : అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి పై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు.ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు…

Kandula Durgesh : దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి కందుల దుర్గేష్

బిక్కవోలు:త్రినేత్రం న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీకి భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని, మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న ధర్మ యుద్ధంలో భాగంగా భారత సైనికులకు, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర…

PM Modi’s Speech : ఆదంపూర్ వాయు సేనను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

ఎయిర్ బేస్ లో జవాన్లను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ Trinethram News : మీరంతా చరిత్ర సృష్టించారు.. పాక్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రధానమంత్రి మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా…

Other Story

You cannot copy content of this page