అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డులు అందుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కర్పూరీ ఠాకూర్‌, స్వామినాథన్‌, చరణ్‌సింగ్‌ కుటుంబ సభ్యులు

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్:, మార్చి 29నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,…

అనపర్తి టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Trinethram News : Chandrababu : అన్నపర్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందు కుండ బద్దలు కొట్టి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నది మీరేనని, ఆ నియోజకవర్గ ఇంచార్జి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి జాతీయ అధ్యక్షుడు నారా…

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే…

Other Story

You cannot copy content of this page