దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు గార్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో…

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ …

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన Trinethram News : విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు…

స్కిల్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టు తీర్పు

స్కిల్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టు తీర్పు టీడీపీ అధినేతపై స్కిల్ కేసు గత అక్టోబరు 20న తుది విచారణ సెక్షన్ 17ఏ వర్తింపుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం

గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు

Trinethram News : కృష్ణాజిల్లా: గన్నవరం గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు.. హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు స్వాగతం పలికిన గన్నవరం టిడిపి ఇన్చార్జి…

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు Trinethram News : అమరావతి: జగన్‌ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.. వైకాపా ప్రభుత్వ విధ్వంస…

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల

Trinethram News : హైదరాబాద్ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల గారు వైఎస్ షర్మిలా రెడ్డి

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక.

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక. Trinethram News : గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు… హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు…

చంద్రబాబు ను కలవనున్న షర్మిల

చంద్రబాబు ను కలవనున్న షర్మిల Trinethram News : హైదరాబాద్ : వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తారు కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ…

Other Story

You cannot copy content of this page