గుండ్లకమ్మ వాగులో బయటపడ్డ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో…

మీ ఇంటికొచ్చి నిన్ను గంటలో చంపేస్తా

Trinethram News : ఒంగోలు: మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల తర్లుపాడు పంచాయతీకి చెందిన ముగ్గురు…

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

తేది: 06-03-2024స్థలం: ప్ర‌కాశం జిల్లా 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం, 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం గత ప్రభుత్వం నత్త నడకన పనులు చేసింది, మీ బిడ్డ యుద్ధప్రతిపాదిన పనులు పూర్తి…

మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌‌లో అపశృతి

ఎస్కార్ట్‌ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి…

ఏపి సిఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన

Trinethram News : యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్…

సినిమా డైలాగులు చెప్పడానికే పవన్‌ పనికొస్తాడు: మంత్రి అంబటి

ప్రకాశం జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.. నాలుగో సిద్దం సభతో టీడీపీ మూత పడటం ఖాయం అని, టీడీపీ నుంచి పోటీచేసే నాయకులే ఆలోచనలో పడతారన్నారు.. శనివారం…

బ్యాగ్ లు పడేసి పరిగెత్తిన స్కూల్ పిల్లలు

హైస్కూల్ పిల్లల్ని కిడ్నాప్ కు యత్నింంచిన దుండగులు…. ప్రకాశం :- కురిచేడు మండలం బోధనంపాడు ZPH స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెలుతున్న తరుణం లో స్కూల్ పిల్లలు దగ్గర గుర్తు తెలియని కారు ఆపి పిల్లల్ని పట్టుకోవడానికి…

వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి..మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది……

నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ

Trinethram News : ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.15…

బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన…

You cannot copy content of this page