Meeting Praja Bhavan : ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది

The meeting of Chief Ministers of Telugu States started at Praja Bhavan Trinethram News : Hyderabad : 6th July 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా…

Prajavani : ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Pending applications of Prajavani should be dealt with expeditiously పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్01.07.2024.రాష్ట్ర స్థాయిలో నిర్వహించే…

Prajavani : నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం

Prajavani will start from today Trinethram News : హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా…

నేడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్‌ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రజాభవన్‌కు క్యూ కడతున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్…

You cannot copy content of this page