ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల…

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

Trinethram News : కేరళ: జనవరి 17ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న…

కేరళ పర్యటనలో ప్రధాని మోడీ

Trinethram News : పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కేరళకు చేరుకున్నారు.. పీఎం కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్…

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

ప్రధానికి ఘన స్వాగతం

Trinethram News : శ్రీ సత్య సాయి జిల్లాలేపాక్షి పురాతన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయం శిల్పకళలను సందర్శిస్తూ వివరాలు ను అడిగి తెలుసుకుంటూ గంట పాటు గడిపారు. అనంతరం అక్కడి నుండి…

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అటల్ బిహారీ వాజ్ పాయ్ జ్ఞాపకార్థం ఆయన పేరు మీదగా “అటల్ సేతు”ను ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబై లోని సేవ్రీ నుంచి రాయ్ ఘడ్ జిల్లాలోని…

You cannot copy content of this page