Minister Ponguleti : భూ భారతిలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావు పేట : భూ భారతి చట్టంలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని… ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని…. రైతులకు…

Minister Ponguleti : ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో స్థానిక శాసనసభ్యులు జారె…

Minister Ponguleti : ప్రభుత్వ ఆసుపత్రినీ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌరసంబందాల శాఖల మంత్రి వర్యులు…

Minister Ponguleti Srinivas : భూభారతి చట్టంతో సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవరకొండ ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. చందంపేట ; భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

Seethakka : నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

ఏప్రిల్ 18 : ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం…

అదనపు సౌకర్యాలతో నిర్మాణాలను ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అదనపు సౌకర్యాలతో చేసిన నిర్మాణలను…

Minister Pongaleti : శ్రీరామనవమితర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం

త్రినేత్రం న్యూస్… ఏప్రిల్. 04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రజలకు…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్‌కు ఛాన్స్

పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్‌కు ఛాన్స్ Trinethram News : తెలంగాణ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే ఎన్నికల…

పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం

పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం Telangana : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, పట్టపగలు గిరిజనులు, మహిళలపై పోలీసులు, రెవిన్యూఅధికారులు దాడులు చేస్తున్నారు17 మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారుఊరిలోగిరిజనులను పోలీసులు…

Other Story

You cannot copy content of this page