Re-survey : నిజాం కాలం నుంచి రికార్డులు లేని 413 గ్రామాల్లో రీ సర్వే
పైలట్గా 5 గ్రామాలు ఎంపిక.. వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం.. Trinethram News : తెలంగాణలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే…