Re-survey : నిజాం కాలం నుంచి రికార్డులు లేని 413 గ్రామాల్లో రీ సర్వే

పైలట్‌గా 5 గ్రామాలు ఎంపిక.. వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం.. Trinethram News : తెలంగాణలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే…

Electricity Substation : విద్యుత్ సబ్ స్టేషన్ ను శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

త్రినేత్రం న్యూస్ : అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, పార్కలగండి లో రూ. 2.24 కోట్లతో అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం లో రూ. 3.10కోట్లతో, తిరుమలకుంట లో రూ. 3.15కోట్లతో, కావడిగుండ్ల లో రూ. 2.24కోట్లతో, అశ్వారావుపేట పట్టణంలో రూ. 2.53కోట్లతో…

Minister Ponguleti : అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు

హైదరాబాద్ : మే 09 : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారం భిస్తామ‌ని,…

CM Revanth : మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Trinethram News : Telangan : మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి…

Minister Ponguleti : పేదోడి ఇంటికి రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌

Trinethram News : హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ లో నియమితులై శిక్షణ పొందిన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందించిన మంత్రి .. స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో 21 మందికి ప‌దోన్న‌తులు గ్రేడ్ -2లో ప‌నిచేస్తున్న‌10…

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇండ్లు 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించొద్దు

ఇంటి విస్తీర్ణం 400-600చ.అ. మధ్య ఉంటేనే అర్హులు ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు ఈనెల 5 నుంచి 20 వ‌తేదీ వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్…

Minister Ponguleti : భూ భారతిలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావు పేట : భూ భారతి చట్టంలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని… ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని…. రైతులకు…

Minister Ponguleti : ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో స్థానిక శాసనసభ్యులు జారె…

Minister Ponguleti : ప్రభుత్వ ఆసుపత్రినీ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌరసంబందాల శాఖల మంత్రి వర్యులు…

Minister Ponguleti Srinivas : భూభారతి చట్టంతో సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవరకొండ ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. చందంపేట ; భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

Other Story

You cannot copy content of this page