Farewell to MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు

Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు…

AP Budget : 20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు!

Trinethram News : అమరావతి :ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున సభలో చర్చ చేపట్టనున్నారు. ఈనెల 21న సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా…

MIM MLA : ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు

Trinethram News : అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదు అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…

CM Revanth : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతుండగా MLA జయవీర్ బయటకు వెళ్లడంతో CM సీరియస్ అయ్యారు. “ఓ వైపు…

Assembly : అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి…

Governor Speech : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే

Trinethram News : హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం…

YS Jagan : ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది

Trinethram News : ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంది మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించలేదు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Mahesh Kumar : గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి

Trinethram News : తెలంగాణ : గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు…

Balmuri Venkat : కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Trinethram News : తెలంగాణ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ’10 ఏళ్లల్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి.…

Other Story

You cannot copy content of this page