Chandrababu : లిక్కర్ స్కాంపై ఎవరూ మాట్లాడవద్దు – మంత్రులకు చంద్రబాబు సూచన
Trinethram News : ఏపీ లిక్కర్ స్కాం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాం ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు…