Chandrababu : లిక్కర్ స్కాంపై ఎవరూ మాట్లాడవద్దు – మంత్రులకు చంద్రబాబు సూచన

Trinethram News : ఏపీ లిక్కర్ స్కాం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాం ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు…

Harish Rao : కేసీఆర్ మాటే హరీష్ బాట

Trinethram News : హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారని జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ అప్రమత్తమయింది. హరీష్ రావుతోనే అలాంటిదేమీ లేదని ప్రకటన చేయించింది. కేసీఆర్ మాటే తన మాట అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి…

Cabinet Meeting : రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని…

Kiran Kumar Reddy : పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి

పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ .. మీ మోడీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవకు దేశ సరిహద్దులోనుండి 100 కిలోమీటర్ల లోపలికి…

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

Smriti Irani : రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై!

Trinethram News : కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు…

YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

Cabinet Meeting : మే 8న ఏపీ కేబినెట్ సమావేశం

Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6…

Rakesh Reddy : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు

Trinethram News : గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు.. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారం రోజుల్లో…

CM Revanth : ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Trinethram News : ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలని తెలిపిన సీఎం రేవంత్. రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌కు సూచనలు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు…

Other Story

You cannot copy content of this page