వైఎస్సార్ సీపీ పొలిటికల్ అప్డేట్

రాష్ట్ర వ్యాప్తంగా “మేము సిద్ధం మా బూత్ సిద్ధం” 47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి 2024 ఎన్నికల్లో 175/175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. 2024 ఎన్నికల్లో 175/175 నియోజకవర్గాల్లో గెలుపే…

సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా…

రేపే వైసీపీ మేనిఫెస్టో.. రైతు రుణమాఫీ ప్రకటన?

Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు…

కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి: ఏపీ సీఈఓ

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు…

మరోసారి వార్తల్లో నిలిచిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అమరావతి : ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది. పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు…

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Trinethran News : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. బ్లాక్మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ…

ఏపీలో మరో కొత్త పార్టీ

Trinethram News : సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా! శ్రీకాంత్ కోండ్రు (బాపట్ల ) ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది.గుంటూరు…

ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…

You cannot copy content of this page