ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని
ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…
ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…
Trinethram News : న్యూఢిల్లీ:- లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు,…
Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 04తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కో వ్యూహం అనుసరిస్తు న్నాయి. బీజేపీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని చెబుతుంటే రాహుల్ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. తాముంటేనే…
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నా మాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనం ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం
వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
Trinethram News : చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ…
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..
Trinethram News : తమిళనాడు జనవరి 31ప్రముఖ నటుడు ‘దళపతి’ విజయ్ తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించే యత్నాల్లో ఉన్నారు. విజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ నమోదు ప్రక్రియలో ఉన్నాం’…
Trinethram News : ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు… “సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన… బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు…
Trinethram News : శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే…
You cannot copy content of this page