Miss World 2025 : రేపే మిస్‌వరల్డ్ 2025 పోటీల గ్రాండ్‌ ఫైనల్‌

Trinethram News : హైదరాబాద్‌ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు.. 150 దేశాల్లో పోటీల లైవ్‌ టెలికాస్ట్.. హాజరుకానున్న సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు.. గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

జిల్లాలొ బీసీలు మిన్న అధికారంలో సున్నా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లాలో బీసీలు ఇప్పటికైనా సోయిలోకి రండి లేకపోతే భవిష్యత్ తరాలు అంతరించి పోవడమే మాటల్లోనే జై భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటున్న రాజకీయ పార్టీలు చేతల్లో చూపకపోవడం బాధాకరం జనాభా ప్రాతిపదికన…

మనల్ని మనవాళ్లే మోసం చేయడం అంటే ఇదే

నాడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడా మాట్లాడకుండా మౌనం వహించారు ఉద్యమించే వారిని అణచివేసి మోసం చేశారు… ఉద్యమాన్ని బలహీనపరిచారు చట్టాలు చేయగలిగే పదవుల్లో ఉండి కూడా మౌనం దాల్చారు నేడు అసలైన ఉద్యమం నీరుగారిపోయేలా వారి రాజకీయ లబ్ధి…

Congress : కరీంనగర్ కాంగ్రెస్‌లో కుట్ర రాజకీయాల కల్లోలం!

నిజమైన ప్రజానాయకుడిని అణచివేయాలన్న ప్రయత్నం వెనుక రాజకీయ శక్తుల కుట్ర? కరీంనగర్, ప్రతినిధి త్రినేత్రం న్యూస్, ఏప్రిల్ 29: జిల్లా కాంగ్రెస్ సంస్థాగత సమావేశం అట్టుడికిపోయింది. వేదికపైనే నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడం, సమావేశం అర్ధాంతరంగా నిలిపివేయడం వంటి పరిణామాలకు కారణమైనది…

YCP Leaders on the Road : రోడ్డుపై వైసీపీ లీడర్లు

తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది? Trinethram News : తిరుపతి గోశాలపై రాజుకున్న రాజకీయ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతలు ఓవైపు, వైసీపీ నేతలు మరోవైపు పోటాపోటీగా గోశాలకు వెళ్లేందుకు…

MLA Nallamilli : 42 వసంతాల రాజకీయ ప్రస్థానం, యనమల రామకృష్ణ, మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తుని నియోజకవర్గం తేటగుoటలో. 42 వసంతాల రాజకీయ ప్రస్థానం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా మాజీ మంత్రివర్యులు, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు,ని మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.…

Minister Lokesh : మంత్రి లోకేష్ స్పందన ఇదే

తేదీ : 03/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పాస్టర్ ప్రవీణ్ మృతి పై మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది. ప్రవీణ్ మరణం పై కులమత వి ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి డ్రామాలు చేస్తుందన్నారు.…

CPI : ప్రజా సమస్యల స్పందన కై సిపిఐ రాజకీయ ప్రచార జాత

వందేళ్లుచరిత్ర గల పార్టీ సిపిఐ. కాకినాడ,మార్చి,25 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం కాకినాడలో స్థానిక ఎస్ టి వి భవన్లో మంగళవారం ఉదయం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన…

MLCs leave YCP : వైసీపీని వీడనున్న మరో 8 మంది MLCలు

Trinethram News : ఏపీలో వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. అందువల్లే రాజీనామాకు సిద్ధపడి కూడా ఇప్పటి వరకూ…

AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి

నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…

Other Story

You cannot copy content of this page