కేటీఆర్ పై కేసు నమోదు
ఈడి అధికారుల పై దుర్బుషలాడినందుకు కేటిఆర్ పై పిర్యాదు చేసిన ఈడి. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.
ఈడి అధికారుల పై దుర్బుషలాడినందుకు కేటిఆర్ పై పిర్యాదు చేసిన ఈడి. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…
Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…
Trinethram News : గుంటూరు ప్రవేట్ ట్రావెల్స్ బస్ ఇంజన్ లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతో బస్ లో నుంచి దిగిన ప్రయాణికులు విజయవాడ నుంచి బెంగళూరు వెలుతున్న ట్రావెల్స్ బస్ మంటల్లో దగ్ధమైన స్లీపర్ బస్
Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…
Trinethram News : హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్కు చెందిన…
ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…
Trinethram News : అమరావతి : టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…! గీతాంజలి హత్య కేసులోవిజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు…
తేదీ: 13-03-2024Trinethram News : స్థలం చిత్తూరు వివరాలు :చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి, వారిని పట్టుకొనుటకు గాను చిత్తూరు జిల్లా ఎస్.పి. రాజ శ్రీ P. జాషువా IPS, గారి…
Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…
You cannot copy content of this page