ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని…

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ అదికారులు, సిబ్బందికి, EX ఆర్మీ ఉద్యోగులకు,ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులకు బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట…

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s…

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

కాశీ ఆలయంలో పోలీసులకు యూనిఫాం

Trinethram News : కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లోకనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు ఉన్నతాధికారులు స్వస్థి పలికారు. ఇకపై పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్…

గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఏప్రిల్ 11 గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేస్ నమోదు ఈ రోజు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి…

మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

Trinethram News : IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు, మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం,…

లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం…

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Trinethram News : కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే…

You cannot copy content of this page