Maoist Party : మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు…

Maoists Surrender : వరంగల్ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

వరంగల్ జిల్లా:ఏప్రిల్ 24 : వరంగల్ జిల్లా కేంద్రంలో 14 మంది మావోయిస్టులు ఈరోజు ఉదయం లొంగిపో యారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిని ఐజి చంద్రశేఖర్ రెడ్డి, మీడియా ముందుకు తీసుకువచ్చా రు. ఒక్కొక్క మావోయిస్టు కు రూపాయలు 25…

Raj Kasireddy Remand : రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Trinethram News : విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు…

Kaushik Reddy : BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Trinethram News : BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఉమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని…

Atrocity Case : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

Trinethram News : మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు.. నిన్న రాత్రి మియాపూర్ జనప్రీయ నగర్ ఈ సంఘటన జరిగింది.. మహేష్ భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేప్పిన వైద్యులు.. శ్రీదేవి అమ్మ…

Inter Student Died : హైదరాబాద్‌లో మత్తు ఇంజక్షన్లు తీసుకోని ఇంటర్ విద్యార్థి మృతి

Trinethram News : హైదరాబాద్‌ : బాలానగర్‌లో మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు .. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువై విద్యార్థి అబ్దుల్ నాసర్ మృతి మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి…

Encounter : జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…

Lorry Accident : జనగామ జిల్లాలో లారీ బీభత్సం

Trinethram News : జనగామ జిల్లా: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ… టోల్ గేట్ క్యాబిన్ లో పని చేస్తున్న టోల్ ఓ సిబ్బందికి గాయాలు… ఆసుపత్రికి తరలించిన స్థానికులు……

Rape Drama : రీల్స్‌ చేస్తూ పడిపోయి.. అత్యాచార నాటకం!

సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో పోలీసులను యువతి తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. సెల్‌ఫోన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఆమె తెలిపారు. పోలీసులకు కట్టుకథ చెప్పి…

Traffic Rules : ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…

Other Story

You cannot copy content of this page