హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించింది: మోడీ

TMC has insulted the faith of Hindus: Modi Trinethram News : తమ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. మేదినీపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో…

నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు

Trinethram News : వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేట్ అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందాను, వారు నిరంతర సేవ మరియు సంకల్పంతో పనిచేయడానికి…

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు

ప్రత్యేక విమానంలో వారణాసికి చంద్రబాబు.. ఇప్పటికే చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు అనంతరం నిర్వహించనున్న ఎన్డీఏ బహిరంగ సభలో ప్రసంగం వారణాసిలో ఘనంగా మోదీ నామినేషన్‌కు బీజేపీ ఏర్పాట్లు ప్రధాన మంత్రి నరేంద్ర…

నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల…

పాకిస్తాన్ అణుబాంబుపై ప్రధాని మోదీ చురకలు.. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌‎కు కౌంటర్

Trinethram News : పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున మనం భయపడాల్సిందే అంటూ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్తాన్‎లో…

చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

Trinethram News : వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్‌, పురందేశ్వరి, అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)‌ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని…

ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలన్‌ మస్క్‌

Trinethram News : ఈనెల 22న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ. భారత్‌లో పెట్టుబడులపై చర్చించనున్న మస్క్‌, 2 బిలియన్‌ డాలర్లతో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, టెస్లా ఈవీ లాంచింగ్‌, పలు ప్రాజెక్టుపై చర్చ.

చైనా-భారత్ మధ్య సత్సంబంధాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్‎కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను…

You cannot copy content of this page